నకిలీ, స్పామ్ కాల్స్ను దృష్టిలో పెట్టుకుని సెప్టెంబర్ 1 నుంచి TRAI కొత్త రూల్ అమలు చేయనుంది. వ్యక్తిగత ఫోన్ నంబర్ నుంచి మార్కెటింగ్, ప్రమోషనల్ కాల్స్ చేస్తే టెలికం ప్రొవైడర్ ఆ నంబర్ను రెండేళ్లు బ్లాక్ చేయాలని ఆదేశించింది. స్పామ్ కాల్స్ పేరుతో మోసాలు పెరుగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకుంది. అటు స్పామ్, ఫ్రాడ్ కాల్స్కు భారీగా కనెక్షన్లు వాడే సంస్థలను బ్లాక్లిస్టులో చేర్చాలని TRAI స్పష్టం చేసింది.
నకిలీ స్పామ్ కాల్స్ను దృష్టిలో పెట్టుకుని సెప్టెంబర్ 1 నుంచి TRAI కొత్త రూల్ అమలు చేయనుంది. వ్యక్తిగత ఫోన్ నెంబర్ నుంచి మార్కెటింగ్, ప్రమోషనల్ కాల్స్ చేస్తే టెలికం ప్రొవైడర్ ఆ నంబర్ను రెండేళ్లు బ్లాక్ చేయాలని ఆదేశించింది. స్పామ్ కాల్స్ పేరుతో మోసాలు పెరుగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకుంది.
అటు స్పామ్, ఫ్రాడ్ కాల్స్కు భారీగా కనెక్షన్లు వాడే సంస్థలను బ్లాక్లిస్టులో చేర్చాలని TRAI స్పష్టం చేసింది. కస్టమర్ల ప్రాబ్లమ్స్కి చెక్ పెట్టేందుకు నిబంధనలను కఠినతరం చేయబోతుందంట. ఈ మేరకు టెలికాం సర్వీస్ ప్రొవైడర్కు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.