Sangareddy District : దారుణం.. ఆరేళ్ల బాలికపై సామూహిక అత్యాచారం

Update: 2025-02-21 14:45 GMT

దేశంలో అకృత్యాలు పెరిగిపోతున్నాయి. కామంతో చిన్న పిల్లల్ని సైతం చిదిమేస్తున్నారు కొంతమంది మృగాళ్లు. సంగారెడ్డి జిల్లా లోని ఓ గ్రామంలో ఆరేళ్ల బాలికపై ముగ్గురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఇంటి బయట ఆడుకుంటున్న బాలికను తీసుకెళ్లి దారుణానికి ఒడిగట్టారు. పోలీసులు ముగ్గురు నిందితుల్ని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిందితులు మద్యం మత్తులో ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు సమాచారం. ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు సంగారెడ్డి పోలీసులు వెల్లడించారు.

Tags:    

Similar News