చిత్తూరు ఎస్పీకి చంద్రబాబు లేఖ

చిత్తూరు ఎస్పీకి టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. కుప్పం నియోజకవర్గ టీడీపీ కార్యకర్తలను పోలీసులు వేధిస్తున్నాని

Update: 2020-08-26 12:11 GMT

చిత్తూరు ఎస్పీకి టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. కుప్పం నియోజకవర్గ టీడీపీ కార్యకర్తలను పోలీసులు వేధిస్తున్నాని లేఖలో వివరించారు. వైసీపీ నాయకులకు ఓ వర్గం పోలీసులు కొమ్ముకాస్తున్నారని ఆరోపించారు. వైసీపీకి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిని వేధిస్తున్నారు. పోలీసుల వ్యవహార శైలి చూస్తే.. ప్రజాస్వామ్య పునాదులను భయపెట్టేలా ఉందని మండిపడ్డారు. బాధితులకు న్యాయం చేయాలని లేఖలో చంద్రబాబు కోరారు.

Tags:    

Similar News