123వ రోజుకు చేరిన యువగళం పాదయాత్ర

టీడీపీ యువనేత నారా లోకేష్‌ చేపట్టిన యువగళం పాదయాత్ర 123వ రోజుకు చేరుకుంది.;

Update: 2023-06-11 06:30 GMT

టీడీపీ యువనేత నారా లోకేష్‌ చేపట్టిన యువగళం పాదయాత్ర 123వ రోజుకు చేరుకుంది. మధ్యాహ్నం రెండు గంటలకు నదియాబాద్ లో రైతులతో లోకేష్‌ ముఖాముఖి నిర్వహించనున్నారు.

Tags:    

Similar News