వెంకటగిరి నియోజకవర్గంలో యువగళం పాదయాత్ర విజయవంతంగా జరిగిందన్నారు టీడీపీ సీనియర్ నేత డాక్టర్ మస్తాన్ యాదవ్. ఈ సందర్భంగా వెంకటగిరిలోని పార్టీ ఆఫీస్లో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. నారా లోకేష్కు నియోజకవర్గ ప్రజలు బ్రహ్మరథం పట్టారని అన్నారు. టీడీపీ నేతలమంతా కలిసి ముందుకు వెళుతున్నామని చెప్పారు.