121వ రోజుకు చేరిన యువగళం పాదయాత్ర

నారా లోకేష్‌ యువగళం పాదయాత్ర 121వ రోజకు చేరింది. ఉమ్మడి కడప జిల్లాలో పర్యటిస్తూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు.

Update: 2023-06-09 05:45 GMT

నారా లోకేష్‌ యువగళం పాదయాత్ర 121వ రోజకు చేరింది. ఉమ్మడి కడప జిల్లాలో పర్యటిస్తూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. రాత్రి ఎనిమిది గంటలకు జంగాలపల్లిలో బస చేయనున్నారు నారా లోకేష్‌.

Tags:    

Similar News