TG : దర్గా సమీపంలో కూర్చున్న వారిపైకి దూసుకెళ్లిన డీసీఎం

Update: 2024-12-21 11:30 GMT

నల్లగొండ జిల్లా దేవరకొండలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పట్టణంలోని ఓ దర్గా సమీపంలో రోడ్డుపక్కన కూర్చున్న వారిపైకి డీసీఎం దూసుకెళ్లింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. డీసీఎం అతివేగమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో..ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతులు దేవరకొండ మండలం ఎర్రారం తాటికల్‌ వాసులుగా గుర్తించారు.

Tags:    

Similar News