Adilabad: ఆదిలాబాద్‌ కస్తుర్బా పాఠశాలలో ఫుడ్‌ పాయిజన్‌.. మొత్తం 46 మంది విద్యార్ధినులు..

Adilabad: ఆదిలాబాద్‌ కస్తుర్బా పాఠశాలలో ఫుడ్‌ పాయిజన్‌ జరిగింది.

Update: 2022-03-09 08:58 GMT

Adilabad: ఆదిలాబాద్‌కస్తుర్బా పాఠశాలలో ఫుడ్‌ పాయిజన్‌ జరిగింది. మొత్తం 46 మంది విద్యార్ధినులు అస్వస్థతకు గురయ్యాయి. వీరిని రిమ్స్‌కు తరలించారు. ఉదయం టిఫిన్‌ చేసిన తర్వాత వాంతులు, విరేచనాలతో విద్యార్ధులు అస్వస్థతకు గురయ్యారు. పల్లీ చట్నీ తినడంతో వీరంతా అస్వస్థతకు గురైనట్లు నిర్ధారించారు.

  • ఆదిలాబాద్‌ కస్తుర్భా పాఠశాలలో ఫుడ్‌ పాయిజన్
  • 46 మంది విద్యార్ధినులకు అస్వస్థత
  • విద్యార్ధినులను రిమ్స్‌కు తరలింపు
  • ఉదయం టిఫిన్‌ చేసిన తర్వాత విద్యార్ధులకు వాంతులు, విరేచనాలు
  • పల్లీచట్నీ ద్వారా అస్వస్థతకు గురైనట్లు నిర్ధారణ
Tags:    

Similar News