ఇటుకతో దాడులు చేస్తే రాళ్లతో సమాధానం చెప్తాం: రఘునందన్‌రావు

రాముడిని, రాముడి రాజ్యాన్ని కొందరు అవమానిస్తున్నారంటూ బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు మండిపడ్డారు.

Update: 2021-02-01 13:00 GMT

రాముడిని, రాముడి రాజ్యాన్ని కొందరు అవమానిస్తున్నారంటూ బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు మండిపడ్డారు. తప్పుడు పనులను బీజేపీ సహించదన్నారు. రామదండు కదిలితే ఏం జరుగుతుందో రామాయణంలో చూశారని.. ఇటుకతో దాడులు చేస్తే రాళ్లతో సమాధానం చెబుతామని అన్నారు. నిన్నటి ఘటనలకు నిరసనగా రేపు అన్ని మండల కేంద్రాల్లో శాంతియుత నిరసన ప్రదర్శనలు నిర్వహించాలని రఘునందన్‌రావు పిలుపునిచ్చారు.

Tags:    

Similar News