ప్రశాంతంగా ముగిసిన నాగార్జునసాగర్ ఉపఎన్నిక పోలింగ్..!

నాగార్జునసాగర్ ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. గతంలో కంటే ఈసారి అత్యధికంగా పోలింగ్ శాతం నమోదైంది.

Update: 2021-04-17 14:30 GMT

నాగార్జున సాగర్ ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఎన్నికలో 90శాతం పోలింగ్ నమోదైంది. ఉప ఎన్నికకు ఓటర్లు పెద్ద ఎత్తున వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సాయంత్రం 6 గంటల వరకు సాధారణ ఓటర్ల పోలింగ్ పూర్తవగా.. 6 నుంచి 7 గం టల మధ్య కరోనా బాధితులు ఓటు వేశారు. సాగర్ బరిలో మొత్తం 41 మంది అభ్యర్థులు నిలిచారు. మే 2న కౌంటింగ్ జరగనుంది..గతంలో కంటే ఈసారి అత్యధికంగా పోలింగ్ శాతం నమోదు కావడం విశేషం.

Tags:    

Similar News