Tamilisai Soundararajan: భద్రాచలంలో గవర్నర్ తమిళిసై.. గిరిజనులతో కలిసి నృత్యం..

Tamilisai Soundararajan: భద్రాచలంలో సామూహిక సీమంతాలు నిర్వహించారు.

Update: 2022-04-11 15:40 GMT

Tamilisai Soundararajan: భద్రాచలంలో సామూహిక సీమంతాలు నిర్వహించారు. శిశు సంక్షేమ శాఖ, వనవాసి కల్యాణ పరిషత్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి గవర్నర్‌ తమిళిసై హాజరయ్యారు. అనంతరం గిరిజనులతో కలిసి నృత్యం చేశారు. దీంతో ఆ ప్రాంతం సందడిగా మారింది.

Tags:    

Similar News