TG: త్వరలో 15 వేల అంగన్వాడీ టీచర్ పోస్టుల భర్తీ

మంత్రి సీతక్క కీలక ప్రకటన

Update: 2026-04-10 05:30 GMT

తె­లం­గా­ణ­లో అం­గ­న్‌­వా­డీ వ్య­వ­స్థ­ను బలో­పే­తం చేసే ది­శ­గా ప్ర­భు­త్వం కీలక ని­ర్ణ­యా­లు తీ­సు­కుం­టోం­ద­ని మహి­ళా శిశు సం­క్షేమ శాఖ మం­త్రి సీ­త­క్క వె­ల్ల­డిం­చా­రు. మహ­బూ­బా­బా­ద్‌­లో ని­ర్వ­హిం­చిన కా­ర్య­క్ర­మం­లో పా­ల్గొ­న్న ఆమె, అం­గ­న్‌­వా­డీ సే­వ­ల­ను ఆధు­నీ­క­రిం­చ­డం­తో పాటు సి­బ్బం­ది సం­క్షే­మా­ని­కి ప్రా­ధా­న్యత ఇస్తు­న్న­ట్లు స్ప­ష్టం చే­శా­రు. ఈ సం­ద­ర్భం­గా వయో­వృ­ద్ధుల కోసం ఏర్పా­టు చే­సిన డే కేర్ సెం­ట­ర్‌­ను ప్రా­రం­భిం­చ­డ­మే కా­కుం­డా అం­గ­న్‌­వా­డీ టీ­చ­ర్ల­కు స్మా­ర్ట్‌­ఫో­న్లు పం­పి­ణీ చే­శా­రు. రా­ష్ట్రం­లో ఖా­ళీ­గా ఉన్న అం­గ­న్‌­వా­డీ టీ­చ­ర్ పో­స్టుల భర్తీ­పై స్ప­ష్టత ఇస్తూ, త్వ­ర­లో­నే సు­మా­రు 15 వేల పో­స్టు­ల­ను నిం­ప­ను­న్న­ట్లు మం­త్రి ప్ర­క­టిం­చా­రు. అం­గ­న్‌­వా­డీ వ్య­వ­స్థ­ను మరింత సమ­ర్థ­వం­తం­గా మా­ర్చా­లం­టే సి­బ్బం­ది బలో­పే­తం అత్య­వ­స­ర­మ­ని ఆమె పే­ర్కొ­న్నా­రు. టీ­చ­ర్లు, ఆయాల వే­త­నాల పెం­పు అం­శా­న్ని ప్ర­భు­త్వం సా­ను­కూ­లం­గా పరి­శీ­లి­స్తోం­ద­ని, త్వ­ర­లో­నే దీ­ని­పై ని­ర్ణ­యం తీ­సు­కు­నే అవ­కా­శం ఉం­ద­ని సూ­చిం­చా­రు. మహ­బూ­బా­బా­ద్ జి­ల్లా కేం­ద్రం­లో­ని కా­ర్య­క్ర­మం­లో భా­గం­గా 1,368 మంది అం­గ­న్‌­వా­డీ టీ­చ­ర్ల­కు స్మా­ర్ట్‌­ఫో­న్లు అం­ద­జే­సి­న­ట్లు మం­త్రి తె­లి­పా­రు. రా­ష్ట్ర­వ్యా­ప్తం­గా మొ­త్తం 37 వేల మంది సి­బ్బం­ది­కి ఈ సౌ­క­ర్యం కల్పిం­చ­ను­న్న­ట్లు చె­ప్పా­రు.

ఈ స్మార్ట్‌ఫోన్ల ద్వారా సేవల నాణ్యతను పెంచడం, డేటా నిర్వహణను సులభతరం చేయడం లక్ష్యమని వివరించారు. అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపులో అంగన్‌వాడీ సిబ్బందికి ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు వెల్లడించారు.

అం­గ­న్‌­వా­డీ కేం­ద్రాల ద్వా­రా చి­న్నా­రు­లు, గర్భి­ణీ­లు, బా­లిం­తల ఆరో­గ్య పరి­ర­క్ష­ణ­కు మరింత ప్రా­ధా­న్యత ఇస్తు­న్నా­మ­ని మం­త్రి తె­లి­పా­రు. రా­ష్ట్రా­న్ని పో­ష­క­లోప రహి­తం­గా మా­ర్చా­ల­నే లక్ష్యం­తో కొ­త్త కా­ర్య­క్ర­మా­లు చే­ప­డు­తు­న్నా­మ­ని చె­ప్పా­రు. అం­దు­లో భా­గం­గా చి­న్న­పి­ల్ల­ల­కు ఉదయం అల్పా­హా­రం అం­దిం­చే పథ­కా­న్ని త్వ­ర­లో ప్రా­రం­భిం­చ­ను­న్న­ట్లు తె­లి­పా­రు. ప్రా­రంభ దశలో కొ­న్ని ప్రాం­తా­ల్లో అమలు చేసి, అనం­త­రం రా­ష్ట్ర­వ్యా­ప్తం­గా వి­స్త­రిం­చే యో­చ­న­లో ఉన్న­ట్లు పే­ర్కొ­న్నా­రు. ము­ఖ్యం­గా మా­రు­మూల ప్రాం­తా­లు, ఏజె­న్సీ ప్రాం­తా­ల్లో కౌ­మార బా­లి­క­లు ఎదు­ర్కొం­టు­న్న రక్త­హీ­నత సమ­స్య­ను తగ్గిం­చేం­దు­కు ప్ర­త్యేక పో­ష­కా­హార పథ­కా­ల­ను అమలు చే­య­ను­న్న­ట్లు మం­త్రి వె­ల్ల­డిం­చా­రు. అం­గ­న్‌­వా­డీ కేం­ద్రా­ల­కు సొంత భవ­నాల ని­ర్మా­ణం­పై కూడా ప్ర­భు­త్వం దృ­ష్టి సా­రిం­చిం­ద­ని, ఇప్ప­టి­కే వేల సం­ఖ్య­లో భవ­నా­ల­కు ఆమో­దం లభిం­చిం­ద­ని చె­ప్పా­రు. పెం­డిం­గ్‌­లో ఉన్న ని­ర్మా­ణా­ల­ను వే­గం­గా పూ­ర్తి చే­యా­ల­ని అధి­కా­రు­ల­కు ఆదే­శా­లు జారీ చే­సి­న­ట్లు తె­లి­పా­రు.

Tags:    

Similar News