TG: నేటి నుంచి 'ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక'

99 రోజులపాటు జరగనున్న కార్యక్రమాలు

Update: 2026-03-06 05:00 GMT

 తెలంగాణ ప్రభుత్వం నేడు మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది. 'ప్రజా ప్రభుత్వం-ప్రగతి ప్రణాళిక' పేరుతో 99 రోజులపాటు కార్యక్రమాలు జరగనున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం పాలనను, అభివృద్ధిని ప్రజలకు వివరించనున్నారు. నేటి నుంచి జూన్ 12 వరకు నిర్వహించనున్న కార్యాచరణను ప్రభుత్వం రూపొందించి ప్రత్యేక లోగోను ఆవిష్కరించింది. సీఎం నుంచి వార్డు మెంబర్లు, ప్రజా ప్రతినిధులు, అధికారులందరూ భాగస్వాములు కానున్నారు

తె­లం­గా­ణ­లో ప్ర­జ­లు కో­రు­కు­న్న మా­ర్పు ది­శ­గా ప్ర­భు­త్వం కట్టు­బ­డి పని­చే­స్తోం­ద­ని, వరుస ఎన్ని­క­ల్లో ప్ర­జ­లు ఇచ్చిన మద్ద­తు తమపై ఉం­చిన వి­శ్వా­సా­ని­కి ని­ద­ర్శ­న­మ­ని ము­ఖ్య­మం­త్రి రే­వం­త్‌­రె­డ్డి స్ప­ష్టం చే­శా­రు. ఆ వి­శ్వా­సా­న్ని ని­ల­బె­ట్టు­కో­వ­డం తమ బా­ధ్యత అని, మి­గి­లిన పరి­పా­లన కా­లం­లో మరింత ఫలి­తా­ల­పై దృ­ష్టి సా­రిం­చా­ల­ని ఉన్న­తా­ధి­కా­రు­ల­కు సూ­చిం­చా­రు. శని­వా­రం సచి­వా­ల­యం­లో అన్ని శాఖల ము­ఖ్య కా­ర్య­ద­ర్శు­లు, కా­ర్య­ద­ర్శు­ల­తో జరి­గిన సమీ­క్షా సమా­వే­శం­లో సీఎం పలు కీలక ది­శా­ని­ర్దే­శా­లు ఇచ్చా­రు. ప్ర­భు­త్వ ప్ర­ధాన కా­ర్య­ద­ర్శి రా­మ­కృ­ష్ణా­రా­వు, డీ­జీ­పీ శి­వ­ధ­ర్‌­రె­డ్డి సహా ఉన్న­తా­ధి­కా­రు­లు ఈ సమా­వే­శం­లో పా­ల్గొ­న్నా­రు. రా­ష్ట్రం­లో కాం­గ్రె­స్‌ ప్ర­భు­త్వం ఏర్ప­డి రెం­డే­ళ్లు మూడు నె­ల­లు పూ­ర్త­య్యా­య­ని గు­ర్తు­చే­సిన ము­ఖ్య­మం­త్రి, ఇప్ప­టి­వ­ర­కు అమలు చే­సిన పథ­కా­లు, అభి­వృ­ద్ధి కా­ర్య­క్ర­మా­ల­పై ని­జా­య­తీ­తో సమీ­క్ష జర­పా­ల­ని సూ­చిం­చా­రు. ఎక్కడ లో­టు­పా­ట్లు ఉన్నా­యో గు­ర్తిం­చి, మి­గి­లిన రెం­డే­ళ్ల తొ­మ్మి­ది నెలల కా­లా­ని­కి స్ప­ష్ట­మైన కా­ర్యా­చ­రణ ప్ర­ణా­ళిక సి­ద్ధం చే­యా­ల­ని అధి­కా­రు­ల­కు ఆదే­శిం­చా­రు. ప్ర­జ­ల­కు ఇచ్చిన హా­మీ­ల­ను అమలు చే­య­డం­లో పా­ర­ద­ర్శ­కత, జవా­బు­దా­రీ­త­నం అత్యంత ము­ఖ్య­మ­ని ఆయన అన్నా­రు.

ప్ర­భు­త్వ కా­ర్య­క్ర­మా­ల­ను ప్ర­జ­ల­కు మరింత చే­రువ చే­సేం­దు­కు ‘ప్ర­జా పాలన – ప్ర­గ­తి ప్ర­ణా­ళిక’ పే­రిట ప్ర­త్యేక కా­ర్య­క్ర­మా­న్ని చే­ప­డు­తు­న్నా­మ­ని సీఎం వె­ల్ల­డిం­చా­రు. నేటి నుంచి జూ­న్‌ 12 వరకు మొ­త్తం 99 రో­జు­ల­పా­టు గ్రా­మ­స్థా­యి నుం­చి రా­ష్ట్ర­స్థా­యి వరకు ఈ కా­ర్య­క్ర­మా­న్ని అమలు చే­యా­ల­ని ని­ర్ణ­యిం­చా­రు. జూ­న్‌ 2న తె­లం­గాణ ఆవి­ర్భావ ది­నో­త్స­వా­న్ని పు­ర­స్క­రిం­చు­కొ­ని ఈ ప్ర­ణా­ళి­క­ను బా­ధ్య­త­గా ని­ర్వ­హిం­చా­ల­ని ఆయన స్ప­ష్టం చే­శా­రు. కా­ర్య­క్ర­మా­ని­కి ప్ర­త్యేక లోగో రూ­పొం­దిం­చా­ల­ని, 99 రో­జు­ల­పా­టు ని­ర్వ­హిం­చా­ల్సిన కా­ర్య­క్ర­మా­ల­పై సీ­ఎ­స్‌ సమ­గ్ర షె­డ్యూ­ల్‌ సి­ద్ధం చే­యా­ల­ని సూ­చిం­చా­రు. ఈ వ్య­వ­ధి­లో ప్ర­భు­త్వ కా­ర్యా­ల­యా­ల్లో పెం­డిం­గ్‌ దస్త్రాల పరి­ష్కా­రం­పై ప్ర­త్యేక డ్రై­వ్‌ ని­ర్వ­హిం­చా­ల­ని, ప్ర­ణా­ళిక పు­రో­గ­తి­ని తాను రో­జు­వా­రీ­గా సమీ­క్షి­స్తా­న­ని తె­లి­పా­రు. అధి­కా­రుల పని­తీ­రు­లో లో­పా­ల­ను సహిం­చ­బో­మ­ని హె­చ్చ­రిం­చా­రు.

రే­ష­న్‌­కా­ర్డుల దర­ఖా­స్తు ప్ర­క్రియ ని­రం­త­రం­గా కొ­న­సా­గా­ల­ని, ప్ర­భు­త్వ పా­ఠ­శా­ల­ల­ను ప్రై­వే­టు వి­ద్యా­సం­స్థ­ల­కు దీ­టు­గా తీ­ర్చి­ది­ద్దా­ల­ని సీఎం పే­ర్కొ­న్నా­రు. రా­ష్ట్రం­లో­ని వంద మం­డ­లా­ల్లో తె­లం­గాణ పబ్లి­క్‌ స్కూ­ళ్ల­ను ప్రా­రం­భిం­చే ది­శ­గా చర్య­లు తీ­సు­కుం­టా­మ­ని తె­లి­పా­రు. ప్ర­భు­త్వ వి­ద్య­ను ప్ర­క్షా­ళన చే­య­డం­తో­పా­టు, ప్ర­భు­త్వ ఆసు­ప­త్రు­ల్లో వై­ద్య­సే­వ­ల­ను మె­రు­గు­ప­రి­చే వి­ధా­నా­ల­ను అమలు చే­యా­ల­ని అధి­కా­రు­ల­ను ఆదే­శిం­చా­రు. ప్ర­తి ఐఏ­ఎ­స్‌ అధి­కా­రి తమ శా­ఖ­లో ఉత్తమ కా­ర్య­క్ర­మా­ల­ను రూ­ప­క­ల్పన చేసి అమలు చే­యా­ల­ని, అలా­గే వాటి ఫలి­తా­ల­ను ప్ర­జ­ల­కు తె­లి­య­జే­యా­ల్సిన బా­ధ్యత కూడా అధి­కా­రు­ల­దే­న­ని సీఎం స్ప­ష్టం చే­శా­రు. శాఖల పని­తీ­రు­పై పూ­ర్తి అవ­గా­హన ఉం­డా­ల­న్నా­రు.

Tags:    

Similar News