నాగార్జునసాగర్ ఉపఎన్నికలో టీఆర్ఎస్ విజయం

నాగార్జునసాగర్ ఉపఎన్నికలో టీఆర్ఎస్ విజయం సాధించింది. ఆ పార్టీ అభ్యర్థి నోముల భగత్.. తన సమీప కాంగ్రెస్ అభ్యర్ధి జానారెడ్డిపై 18 వేళ ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.

Update: 2021-05-02 09:33 GMT

నాగార్జునసాగర్ ఉపఎన్నికలో  టీఆర్ఎస్ విజయం సాధించింది. ఆ పార్టీ అభ్యర్థి నోముల భగత్.. భగత్‌ తన ప్రత్యర్థి, కాంగ్రెస్‌ అభ్యర్థి జానారెడ్డిపై 18 వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. దీనితో టీఆర్ఎస్ తిరిగి తన సిట్టింగ్ స్థానాన్ని కైవసం చేసుకుంది. ముందునుంచే ప్రత్యర్ధుల పైన ఆధిక్యాన్ని ప్రదర్శిస్తూ వచ్చిన భగత్.. భారీ మెజారిటీతో విజయాన్ని సాధించారు. అటు బీజేపీ డిపాజిట్‌ కోల్పోయింది. భగత్ విజయంతో పలువురు టీఆర్ఎస్ నేతలు ఆయనకీ అభినందనలు తెలుపుతున్నారు. 

Tags:    

Similar News