Chandrababu: అధికారంలోకి వచ్చాక ఎవ్వరినీ వదిలేది లేదు: చంద్రబాబు

Chandrababu: అధికారంలోకి వచ్చాక ఎవ్వరినీ వదిలేది లేదు: చంద్రబాబు
Chandrababu: ఏపీలో జగన్ ప్రభుత్వం, పోలీసుల అరాచకాలకు అంతే లేకుండా పోతోంది.

Chandrababu: ఏపీలో జగన్ ప్రభుత్వం, పోలీసుల అరాచకాలకు అంతే లేకుండా పోతోంది. చివరకు టీడీపీ మహానాడును అడ్డంకులు సృష్టించేందుకు విశ్వప్రయత్నం చేశారు. మహానాడుకు వచ్చిన వాహనాల టైర్లలో పోలీసులే గాలి తీసేయడంపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. జగన్‌ ప్రభుత్వానికి తొత్తులుగా పనిచేస్తున్న పోలీసులు ఖబడ్దార్ అంటూ హెచ్చరించారు. అధికారంలోకి వస్తే ఎవ్వరినీ వదిలేది లేదని చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు.

Tags

Read MoreRead Less
Next Story