టిడిపి అభ్యర్థిని వైసీపీ కిడ్నాప్ చేసింది : పుట్టా సుధాకర్
టిడిపి నేతలందరిపై పోలీసులు తప్పుడు కేసులు పెడుతున్నారని పుట్టా సుధాకర్ విమర్శించారు.
BY Nagesh Swarna16 March 2021 3:06 PM GMT

X
Nagesh Swarna16 March 2021 3:06 PM GMT
మార్చి 18న జరిగే మైదుకూరు మేయర్ ఎన్నికకు టిడిపి సభ్యులను రానీయకుండా పోలీసులు ప్రయత్నిస్తున్నారని ఆపార్టీ నేత, టిటిడి మాజీ ఛైర్మన్ పుట్టా సుధాకర్ ఆరోపించారు. పోలీసులు, అధికారుల సాయంతో మైదుకూరు మున్సిపాలిటీని దక్కించుకునేందుకు జగన్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు.
నైతికంగా ప్రజల ఓట్లతో టిడిపి 21 వార్డుల్లో గెలిస్తే.. ఒక అభ్యర్థిని వైసీపీ నేతలు కిడ్నాప్ చేశారని ఆరోపించారు. మేయర్ ఎన్నిక రోజు మైదుకూరులో ఏం జరిగినా అందుకు పోలీసులు, ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. పోలీసుల తీరును ప్రశ్నించామన్న అక్కసుతో టిడిపి నేతలందరిపై పోలీసులు తప్పుడు కేసులు పెడుతున్నారని పుట్టా సుధాకర్ విమర్శించారు.
Next Story
RELATED STORIES
Karthavyam: 'కర్తవ్యం' చిత్రానికి 32 ఏళ్లు.. విజయశాంతి స్పెషల్...
29 Jun 2022 4:02 PM GMTNani: 'దసరా' కథపై నాని నమ్మకం.. అందుకే ఆ సంచలన నిర్ణయం..
29 Jun 2022 3:30 PM GMTOTT: ఓటీటీల్లో సినిమాల విడుదలపై నిర్మాతల కీలక నిర్ణయం.. ఇకపై ఇదే...
29 Jun 2022 3:15 PM GMTRaashi Khanna: 'రొమాంటిక్ సీన్సే ఈజీ'.. రాశి ఖన్నా ఇంట్రెస్టింగ్...
29 Jun 2022 3:00 PM GMTAtal: భారత్ మాజీ ప్రధాని జీవితంపై సినిమా.. ఫస్ట్ లుక్ రిలీజ్..
29 Jun 2022 1:30 PM GMTRam Pothineni: గర్ల్ఫ్రెండ్తో పెళ్లి.. స్పందించిన హీరో రామ్..
29 Jun 2022 12:45 PM GMT