విజయనిర్మల పార్థివ దేహానికి నివాళులర్పించిన పవన్‌

Update: 2019-06-27 11:22 GMT

విజయనిర్మల పార్థివ దేహానికి నివాళులర్పించారు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌. ఆమెతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్న పవన్‌.. కుటుంబ సభ్యులను పరామర్శించారు. విజయనిర్మల మృతి.. తనను తీవ్ర మనస్థాపానికి గురి చేసిందని.. ఆమె ఓ బహుముఖ ప్రజ్ఞశాలి అని అన్నారు జనసేన అధినేత.

Similar News