కేంద్ర ప్రభుత్వం సంచల నిర్ణయం తీసుకుంది. ఇవాళ్టి నుంచి బీఫ్ ఎగుమతులను నిలిపివేస్తున్నట్టు ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. దీనిపై పలు హిందూ ధార్మిక సంస్థలు, మఠాధిపతులు బీజేపీ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం సంచల నిర్ణయం తీసుకుంది. ఇవాళ్టి నుంచి బీఫ్ ఎగుమతులను నిలిపివేస్తున్నట్టు ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. దీనిపై పలు హిందూ ధార్మిక సంస్థలు, మఠాధిపతులు బీజేపీ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.