టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ రాఖీ పండుగ జరుపుకున్నారు. మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ లోకేష్కు రాఖీ కట్టారు. అన్నయ్య ఆశీస్సులు తీసుకుని స్వీట్లు పంచారు. ఆప్యాయతానురాగాలతో రక్షాబంధన్ పండుగ జరుపుకుంటున్న సోదర, సోదరీమణులందరికీ శుభాకాంక్షలు తెలిపారు లోకేశ్.