చిత్తూరు జిల్లాలో మరోసారి ప్రమాదం

Update: 2019-11-09 16:27 GMT

చిత్తూరు జిల్లా పెనుమూరు మండలంలో విషాదం చోటు చేసుకుంది. లారీని టూ వీలర్‌ ఓవర్‌ టేక్‌ చేయబోయి చక్రాల కింద పడింది. ఈ ఘటనలో ముగ్గురు స్పాట్ లోనే మృతి చెందారు. తిరుపతికి చెందిన 35 ఏళ్ల జీవనకోటితోపాటు అతడి కూతురు, కుమారుడు కూడా మృతి చెందారు. తన ఇద్దరి పిల్లలను తాత దగ్గరకు తీసుకెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

Similar News