మందడంలో రైతుల దీక్షకు విట్, ఎస్‌ఆర్‌ఎం విద్యార్థులు మద్దతు

Update: 2019-12-22 04:35 GMT

అమరావతి ప్రాంత రైతులు నిరసనలు కొనసాగిస్తున్నారు.. మందడంలో రైతుల దీక్షకు విట్, ఎస్‌ఆర్‌ఎం విద్యార్థులు మద్దతు తెలిపారు. తమ ఉన్నత భవిష్యత్తు కోసమే రైతులు త్యాగాలు చేశారని వారన్నారు.. ఒక్క రాజధాని పూర్తి కాకుండా 3 రాజధానులు అసాధ్యమంటున్నారు. ప్రభుత్వం నిర్ణయాన్ని మార్చుకునే వరకు పోరాటం ఆగదని విద్యార్థులు స్పష్టం చేస్తున్నారు.

Similar News