జగన్ సర్కార్ సంచలన నిర్ణయం : కీలక కార్యాలయాలు వెలగపూడి నుంచి కర్నూలుకు షిఫ్ట్‌

Update: 2020-02-01 08:05 GMT

ఏపీ సర్కార్‌ పాలనా వికేంద్రీకరణను అధికారికంగా ప్రారంభించింది. పాక్షిక న్యాయ విభాగమైన రాష్ట్ర విజిలెన్స్ కమిషన్, కమిషనరేట్‌ ఆఫ్‌ ఎంక్వైరీస్‌ ఛైర్మన్.. సభ్యుల కార్యాలయాలను వెలగపూడి నుంచి కర్నూలుకు షిఫ్ట్‌ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. న్యాయ, న్యాయ సంబంధిత కార్యాలయాలన్నింటినీ ..

కర్నూలులో పెడతామని ఇప్పటికే ప్రభుత్వం స్పష్టం చేసింది. పాలనా సౌలభ్యంలో భాగంగా కీలక నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.

Similar News