రాజధాని గ్రామాల్లో రైతులు బంద్ పాటిస్తున్నారు. పోలీసుల దౌర్జన్యం, డ్రోన్ వ్యవహారంపై జేఏసీ బంద్కి పిలుపు ఇచ్చిన నేపథ్యంలో వ్యాపారులు స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేసి బంద్కు మద్దతు తెలిపారు. రాజధాని గ్రామాల్లో అత్యవసర సేవలు మినహా వ్యాపార కార్యకలాపాలు తెరుచుకోలేదు.