వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసులో హైకోర్టు కీలక నిర్ణయం

Update: 2020-03-11 16:32 GMT

ముఖ్యమంత్రి జగన్‌ బాబాయి వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసులో హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఆ కేసు విచారణను సీబీఐకి అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

Similar News