గుంటూరు జిల్లాలో అర్ధరాత్రి దారుణ హత్య

Update: 2020-05-12 12:52 GMT

గుంటూరు జిల్లా పెదకూరపాడు మండలం కాశిపాడులో అర్ధరాత్రి దారుణ హత్య జరిగింది. చిల్లరకొట్టు నడుపుకుంటున్న రాధాకృష్ణమూర్తి, వెంకట నరసమ్మ దంపతులపై గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేశారు. వారి ఒంటిపై ఉన్న బంగారు నగలు ఎత్తుకెళ్లారు. ఈ దాడిలో భర్త అక్కడికక్కడే చనిపోగా.. భార్య తీవ్ర గాయాలతో గుంటూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.

Similar News