గన్నవరం విమానాశ్రయంలో ఎయిర్‌ ఇండియా విమానానికి తృటిలో తప్పిన ప్రమాదం..!

కృష్ణా జిల్లా గన్నవరం విమానాశ్రయంలో ఎయిర్‌ ఇండియా విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది. ల్యాండింగ్ సమయంలో అదుపు తప్పిన విమానం.. రన్‌ వే పక్కనున్న విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొట్టింది.

Update: 2021-02-20 14:37 GMT

కృష్ణా జిల్లా గన్నవరం విమానాశ్రయంలో ఎయిర్‌ ఇండియా విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది. ల్యాండింగ్ సమయంలో అదుపు తప్పిన విమానం.. రన్‌ వే పక్కనున్న విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడ్డారు. ప్రమాద సమయంలో విమానంలో 63 మంది ప్రయాణికులు ఉన్నారు. దోహ నుంచి గన్నవరం వచ్చిన ఎయిర్‌ ఇండియా 16 76 విమానం.. తిరుచినాపల్లి వెళ్లాల్సి ఉంది.

Tags:    

Similar News