ఏపీ హైకోర్టు ను ఆశ్రయించిన ఆనందయ్య..!

గత ముప్పై ఏళ్లుగా ఆయుర్వేద ప్రాక్టీషనర్ గా ఉన్నానని సాంప్రదాయ ఆయుర్వేద వైద్యం కరోనాకి చేస్తున్నామని తెలిపారు.;

Update: 2021-05-27 11:12 GMT

ఏపీ హైకోర్టును ఆశ్రయించారు కృష్ణపట్నంలో కరోనాకి మందు ఇస్తున్న ఆనందయ్య.. గత ముప్పై ఏళ్లుగా ఆయుర్వేద ప్రాక్టీషనర్ గా ఉన్నానని సాంప్రదాయ ఆయుర్వేద వైద్యం కరోనాకి చేస్తున్నామని తెలిపారు. మందు తయారీ పంపిణీలో జోక్యం చేసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని ఫిటిషన్ లో పేర్కొన్నారు.


Full View


Tags:    

Similar News