CBN: క్రిమినల్ మాస్టర్‌మైండ్‌కు ఉదాహరణ జగన్

సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

Update: 2025-10-14 03:00 GMT

ఏపీ­లో జగ­న్‌ పా­ర్టీ అంతా క్రి­మి­న­ల్‌ కా­ర్య­క­లా­పా­ల­కు పె­ట్టిం­ది పే­రు­గా ఉం­ద­ని ఆం­ధ్ర­ప్ర­దే­శ్ ము­ఖ్య­మం­త్రి నారా చం­ద్ర­బా­బు నా­యు­డు వి­మ­ర్శిం­చా­రు. వై­సీ­పీ నే­త­లు నే­రా­లు చేసి... వా­టి­ని తె­లు­గు­దే­శం నేతల మీ­ద­కు నె­ట్ట­డం పరి­పా­టి­గా మా­రిం­ద­ని సీఎం చం­ద్ర­బా­బు ధ్వ­జ­మె­త్తా­రు. జగ­న్‌­వి ఇంకా చాలా నేర కా­ర్య­క­లా­పా­లు ఉన్నా­య­ని ఆక్షే­పిం­చా­రు. ఏపీ­లో జగ­న్‌ పా­ర్టీ అంతా క్రి­మి­న­ల్‌ కా­ర్య­క­లా­పా­ల­కు పె­ట్టిం­ది పే­రు­గా ఉం­ద­ని వి­మ­ర్శిం­చా­రు. వై­సీ­పీ నే­త­లు నే­రా­లు చేసి... వా­టి­ని తె­లు­గు­దే­శం నేతల మీ­ద­కు నె­ట్ట­డం పరి­పా­టి­గా మా­రిం­ద­ని ధ్వ­జ­మె­త్తా­రు. క్రి­మి­న­ల్‌ మా­స్ట­ర్‌ మైం­డ్‌ ఎలా ఉం­టుం­దో జగ­న్‌ ఉదా­హ­రణ అని చె­ప్పు­కొ­చ్చా­రు. వి­వే­కా హత్య తర­హా­లో.... ఇప్పు­డు మళ్లీ నే­రా­లు, ఘో­రా­లు చేసి ఏపీ­లో అల­జ­డి సృ­ష్టిం­చేం­దు­కు ప్ర­య­త్నం చే­స్తు­న్నా­ర­ని ఫైర్ అయ్యా­రు సీఎం చం­ద్ర­బా­బు. టీ­డీ­పీ శ్రే­ణు­లు అప్ర­మ­త్తం­గా ఉం­డా­ల­ని సీఎం చం­ద్ర­బా­బు సూ­చిం­చా­రు. జగన్ అండ్ కో క్రి­మి­న­ల్‌ కా­ర్య­క­లా­పా­ల­కు అడ్డు­క­ట్ట వే­యా­ల­ని పా­ర్టీ ఎం­పీ­ల­కు ది­శా­ని­ర్దే­శం చే­శా­రు. ఇప్పు­డు కల్తీ మద్యం వ్య­వ­హా­రం కూడా అలా­గే చే­శా­ర­ని వి­మ­ర్శిం­చా­రు. పో­లీ­సు అధి­కా­రు­లు దర్యా­ప్తు సమ­గ్రం­గా చే­స్తు­న్న కొ­ద్దీ అనేక వి­ష­యా­లు బయ­ట­ప­డు­తు­న్నా­య­ని చె­ప్పు­కొ­చ్చా­రు. జగన్ అండ్ కో చే­సిన నే­రా­న్ని తె­లు­గు­దే­శం నేతల మీ­ద­కు నె­ట్టేం­దు­కు అన్ని వి­ధా­లా ప్ర­య­త్నం చే­స్తు­న్నా­ర­ని చం­ద్ర­బా­బు ఆగ్ర­హం వ్య­క్తం చే­శా­రు.

ప్రధాని మోదీతో చంద్రబాబు భేటీ


ఆం­ధ్ర­ప్ర­దే­శ్ ము­ఖ్య­మం­త్రి చం­ద్ర­బా­బు నా­యు­డు న్యూ­ఢి­ల్లీ లో ప్ర­ధా­ని నరేం­ద్ర మో­దీ­తో సమా­వే­శ­మ­య్యా­రు. ప్ర­భు­త్వా­ధి­నే­త­గా 25 సం­వ­త్స­రా­లు పూ­ర్తి చే­సిన సం­ద­ర్భం­గా శు­భా­కాం­క్ష­లు తె­లి­పా­రు.  ప్ర­జ­ల­కే ప్ర­యో­జ­నం చే­కూ­ర్చే "Next Gen GST" సం­స్క­ర­ణ­ల­ను ప్ర­ధా­ని మోదీ నా­య­క­త్వం­లో అమలు చే­సి­నం­దు­కు ప్ర­త్యే­కం­గా ధన్య­వా­దా­లు తె­లి­పా­రు.   GST తాజా సం­స్క­ర­ణల వల్ల ఆర్థిక లా­భా­లు, ప్ర­జ­ల­కు నే­రు­గా సే­విం­గ్స్ అం­దు­తు­న్న­ట్లు చం­ద్ర­బా­బు పే­ర్కొ­న్నా­రు. కర్నూ­లు­లో   ని­ర్వ­హిం­చ­ను­న్న ‘ సూ­ప­ర్ జీ­ఎ­స్టీ –  సూ­ప­ర్ సే­విం­గ్స్ ’ సభకు రా­వా­ల­ని  ప్ర­ధా­ని­ని ఆహ్వా­నిం­చా­రు. అస­లా­గే నవం­బ­ర్ 14, 15 తే­దీ­ల్లో వి­శా­ఖ­ప­ట్నం­లో జరు­గ­ను­న్న "CII Partnership Summit 2025" కు కూడా ప్ర­ధా­ని మో­దీ­ని ము­ఖ్య­మం­త్రి చం­ద్ర­బా­బు నా­యు­డు ఆహ్వా­నిం­చా­రు. గూ­గు­ల్ అను­బంధ సం­స్థ రై­డె­న్ వి­శా­ఖ­లో ఏర్పా­టు చే­య­బో­యే డేటా సెం­ట­ర్ కు  ఢి­ల్లీ­లో అవ­గా­హన ఒప్పం­దం జరు­గ­నుం­ది.  దా­దా­పు 480 ఎక­రా­ల్లో రూ.87,520 కో­ట్ల పె­ట్టు­బ­డి రై­డె­న్‌ డేటా సెం­ట­ర్‌ ఏర్పా­టు కా­నుం­ది. జి­ల్లా­లో­ని తర్లు­వాడ, అడ­వి­వ­రం, అచ్యు­తా­పు­రం పరి­ధి­లో మూడు అతి పె­ద్ద డేటా సెం­ట­ర్లు రా­ను­న్నా­యి. ఇం­దు­కు అవ­స­ర­మైన భూ­మి­ని గూ­గు­ల్‌ సం­స్థే ఏపీ­ఐ­ఐ­సీ నుం­చి కొ­ను­గో­లు చే­య­నుం­ది.

Tags:    

Similar News