Chandrababu: వరద బాధితులకు చంద్రబాబు భరోసా.. నెల్లూరులో పర్యటన..

Chandrababu: నెల్లూరు జిల్లాలో వరదలు విలయతాండవం చేశాయి. ఆ బారి నుంచి ప్రజలు ఇంకా కోలుకోలేదు.

Update: 2021-11-25 07:01 GMT

Nellore Floods: నెల్లూరు జిల్లాలో వరదలు విలయతాండవం చేశాయి. ఆ బారి నుంచి ప్రజలు ఇంకా కోలుకోలేదు. ఎప్పుడు వరద వచ్చి పడుతుందోనని ఆందోళనలో ఉన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు పత్తా లేకుండా పోయారు. వరద బాధితులకు అండగా నేనున్నానంటూ భరోసా ఇచ్చేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు నెల్లూరు చేరుకోనున్నారు. 

Tags:    

Similar News