కృష్ణా జిల్లా వైసీపీలో మరోసారి బయటపడ్డ విబేధాలు

కృష్ణా జిల్లా ఉంగటూరు మండలం తేలప్రోలు వద్ద వైఎస్‌ వర్థంతి కార్యక్రమంలో వైసీపీలో విబేధాలు మరోసారి..

Update: 2020-09-02 07:10 GMT

కృష్ణా జిల్లా ఉంగటూరు మండలం తేలప్రోలు వద్ద వైఎస్‌ వర్థంతి కార్యక్రమంలో వైసీపీలో విబేధాలు మరోసారి బయటపడ్డాయి. మంత్రులు రాకముందే.. ఓ వర్గం నేతలు.. వైఎస్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. వంశీ, దుట్టా వర్గాలను కలిసి కార్యక్రమాలు చేపట్టవద్దని వైసీపీ అధిష్టానం గతంలోనే ఆదేశాలు జారీ చేసింది. అయితే.. ఆ దేశాలను బేఖాతరు చేస్తూ.. ఒకే కార్యక్రమంలో రెండు వర్గాల నేతలు పాల్గొనడంతో కాసేపు ఉద్రిక్తత నెలకొంది. 

Tags:    

Similar News