విజయవాడ దుర్గమ్మ దేవస్థానంలోని ఘాట్ రోడ్డులో విరిగిపడ్డ కొండచరియలు

Update: 2020-10-13 10:35 GMT

గత రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న భారీ వర్షాలతో విజయవాడ దుర్గమ్మ దేవస్థానంలోని ఘాట్ రోడ్డులో కొండ చరియలు విరిగిపడ్డాయి. అయితే ఈ ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. భవానీపురం సితార సెంటర్‌ కొండ ప్రాంతంలో ఇంటిపై కొండచరియలు విరగిపడ్డాయి. అయితే శిథిలాల మధ్య ఇరుక్కుపోయిన వ్యక్తిని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయాడు. 

Similar News