భవిష్యత్ కు గ్యారెంటీ పేరుతో TDP మేనిఫెస్టో

టీడీపీ అధికారంలోకి వచ్చాక అమలు చేసే పథకాల పై భవిష్యత్ కు గ్యారెంటీ పేరుతో పలు పథకాల పై మహానాడు లో టీడీపీ

Update: 2023-05-28 15:45 GMT

టీడీపీ అధికారంలోకి వచ్చాక అమలు చేసే పథకాల పై భవిష్యత్ కు గ్యారెంటీ పేరుతో పలు పథకాల పై మహానాడు లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటన చేశారు.

1. మహాశక్తి పథకం కింద ఆడబిడ్డ నిధి:-18 ఏళ్లు నిండిన మహిళలు – నెలకు రూ.1500, ఏడాదికి రూ.18 వేలు, 5 ఏళ్లకు రూ.90 వేలు ఇవ్వనున్నారు. తల్లికి వందనం:- ప్రతి తల్లికి ఏడాదికి రూ.15 వేలు, దీపం పథకం:- ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితం, ఉచిత ప్రయాణం:- మహిళలకు ఉచిత ప్రయాణం

2. యువగళం:-యువగళం విన్నాం - 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు, యువగళం నిధి కింద నెలకు రూ.3000

3.అన్నదాత-అన్నదాతకు ఏడాదికి రూ. 20 వేలు.

4. రాష్ట్రం లో ఇంటింటికి మంచినీరు

5. బిసిలకు రక్షణ చట్టం

6. పూర్ టు రిచ్:- పేదలను సంపన్నులు చేస్తాం- ఆదాయం రెట్టింపు చేస్తామని మేనిఫెస్టోలో పేర్కొన్నారు.

Tags:    

Similar News