బెజవాడ ఇంద్రకీలాద్రిపై కరోనా కలకలం.. వైరస్‌ బారిన పడి ముగ్గురు ఉద్యోగులు మృతి..!

బెజవాడ ఇంద్రకీలాద్రిపై కరోనా కలకలం రేపుతోంది. ముగ్గురు దేవస్థాన ఉద్యోగులు వైరస్‌ బారిన పడి మృతి చెందారు. NMRగా పనిచేస్తున్న ఉద్యోగి ఇవాళ మృతి చెందారు.

Update: 2021-05-05 06:45 GMT

బెజవాడ ఇంద్రకీలాద్రిపై కరోనా కలకలం రేపుతోంది. ముగ్గురు దేవస్థాన ఉద్యోగులు వైరస్‌ బారిన పడి మృతి చెందారు. NMRగా పనిచేస్తున్న ఉద్యోగి ఇవాళ మృతి చెందారు. నిన్న ఆలయ అర్చకులు మృతి చెందారు. నాలుగు రోజుల క్రితం కూడా ఓ అర్చకుడు మరణించారు. మరికొందరు ఉద్యోగులు కరోనా బారిన పడ్డారు. అటు.. దర్శన వేళల్లో మార్పులు చేశారు అధికారులు. ఉదయం 6 నుంచి పదకొండున్నర వరకే అనుమతిస్తారు.

Tags:    

Similar News