Venkaiah Naidu : విశాఖ చేరుకున్న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు..!

Venkaiah Naidu : ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు విశాఖపట్నానికి చేరుకున్నారు.

Update: 2021-06-26 08:31 GMT

Venkaiah Naidu : ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు విశాఖపట్నానికి చేరుకున్నారు. ఈ ఉదయం ఆయనకు ఎయిర్‌పోర్ట్‌లో మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావుతో పాటుగా తూర్పు నౌకాదళాధిపతి, కలెక్టర్, తదితరులు స్వాగతం పలికారు. నాలుగురోజుల పాటు ఆయన విశాఖలోనే బస చేస్తారు. ఈ నెల 29న ఉదయం తిరిగి ఢిల్లీకి వెళ్లనున్నారు.

Tags:    

Similar News