Konaseema: కోనసీమలో దారుణం.. 8 ఏళ్ల బాలికపై మాజీ MPTC అత్యాచారం..

Konaseema: అంబేద్కర్ కోనసీమ జిల్లాలో దారుణం జరిగింది. 8ఏళ్ల బాలికపై మాజీ MPTC అత్యాచారానికి ఒడిగట్టాడు.

Update: 2022-08-30 05:00 GMT

Konaseema: అంబేద్కర్ కోనసీమ జిల్లాలో దారుణం జరిగింది. 8ఏళ్ల బాలికపై మాజీ MPTC యార్లగడ్డ జగ్జీవన్ రావు అత్యాచారానికి ఒడిగట్టాడు. అంగన్వాడీ సెంటర్‌లో ఈ దారుణం జరిగింది. ఇదే అంగన్వాడీ సెంటర్‌లో నిందితుడి భార్య టీచర్‌గా పనిచేస్తోంది. యార్లగడ్డ జగ్జీవన్‌ రావును అరెస్ట్ చేసిన పోలసులు.. ఘటనపై విచారిస్తున్నారు. సున్నితమైన అంశం కావడంతో పోలీసులు పూర్తి వివరాలు వెల్లడించలేదు.

Tags:    

Similar News