Sangareddy : చిట్టీల పేరుతో మోసం.. రూ.7 కోట్లతో ఉడాయించిన మహిళ..

Sangareddy : చిట్టీల పేరుతో రూ.7 కోట్లకు కుచ్చుటోపి పెట్టిందో మహిళ;

Update: 2022-09-15 10:29 GMT

Sangareddy : చిట్టీల పేరుతో రూ.7 కోట్లకు కుచ్చుటోపి పెట్టిందో మహిళ. పైసా పైసా కూడబెట్టుకున్న రోజువారి కూలీల డబ్బులతో మహిళ ఉడాయించిన ఘటన సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్‌లో జరిగింది. తమకు న్యాయం చేయాలంటూ బాధితులంతా పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Tags:    

Similar News