ఈ 'రాజన్న' బ్యూటీ గుర్తుందా?

అక్కినేని నాగార్జున హీరోగా వచ్చిన రాజన్న మూవీలో దొరసాని పాత్రలో నటించి మెప్పించింది నటి శ్వేతామీనన్..

Update: 2021-08-31 07:45 GMT

అక్కినేని నాగార్జున హీరోగా వచ్చిన రాజన్న మూవీలో దొరసాని పాత్రలో నటించి మెప్పించింది నటి శ్వేతామీనన్.. తెలుగులో ఈమె చేసిన ఏకైక సినిమా ఇదే కావడం విశేషం. ఎక్కువగా హిందీ, మలయాళీ చిత్రంలో ఆమె నటించారు. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గానే ఉంటూ ఫోటోలతో అభిమానులను అట్రాక్ట్ చేస్తున్నారు శ్వేతా మీనన్. 



 




















Tags:    

Similar News