LOKESH: జగన్‌, అతని ముఠా పనైపోయింది

Update: 2023-11-26 01:30 GMT

అవినీతి సొమ్ముతో జగన్ ఇంకెంతో కాలం వ్యవస్థలను మేనేజ్ చేయలేరని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ అన్నారు. చట్టం, న్యాయం తన పని తాను చేయడం మొదలు పెట్టిందని హెచ్చరించారు. 10 ఏళ్లుగా జగన్ వ్యవస్థలను మేనేజ్ చేశాడని సుప్రీంకోర్టు నోటీసులతో జగన్, అతని ముఠా పనైపోయిందని లోకేశ్ ధ్వజమెత్తారు. జగన్ ఇక తన ఖైదీ డ్రెస్ ఉతికించి పెట్టుకోవాలన్నారు.

Tags:    

Similar News