గ్రేటర్ ఎన్నికలపై సమీక్షించేందుకు బీజేపీ ముఖ్యనేతలు మధ్యాహ్నం సమావేశం కానున్నారు. వివిధ డివిజన్లలో గెలుపు, ఓటములపై చర్చించనున్నారు. పార్టీ నేతల పనితీరుపై విశ్లేషించనున్నారు. నియోజకవర్గాల వారీగా నేతలతో కేంద్రహోంశాఖ సహాయమంత్రి కిషన్రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చర్చించనున్నారు.