ఓల్డ్ సిటీ నుంచి న్యూ సిటిలో అడుగుపెడతాం : ఎంఐఎం అభ్యర్థి

Update: 2020-12-04 07:41 GMT

మెహదీపట్నంలో ఎంఐఎం అభ్యర్థి మాజిద్ హుస్సేన్‌ గెలుపొందారు. అసదుద్దీన్ ఒవైసీ వల్లే ఈ విజయం సాధ్యమైందని మాజిద్‌ హుస్సేన్ పేర్కొన్నారు. తమ పార్టీ పోటీచేసిన అన్ని స్థానాల్లో గెలుస్తామని ఆయన ఆశాభావం వ్యక్తంచేశారు. తాము ఓల్డ్ సిటీ నుంచి న్యూ సిటిలో అడుగుపెడుతమన్నారు మాజీద్ హుస్సెన్‌. 

Tags:    

Similar News