MLA Veerampalli Shankar : అసెంబ్లీ గొడవపై ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ క్లారిటీ

Update: 2024-12-21 12:30 GMT

అసెంబ్లీలో జరిగిన గొడవపై షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్నపల్లి శంకర్ క్లారిటీ ఇచ్చారు. తాను చెప్పు వేయలేదని.. కింద పడ్డ పేపర్ తీసుకుని చూపించానని చెప్పారు. హరీష్ రావు ముందుగా స్పీకర్ మీదకు వెళ్లారన్నారు. వివేక్ బుక్ విసిరేశారని.. కౌశిక్ రెడ్డి పేపర్లు చింపివేసి...చప్పట్లు కొట్టుకుంటూ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి వద్దకు వచ్చారని శంకరయ్య తెలిపారు. కౌశిక్ రెడ్డి మినిస్టర్ వద్దకు వచ్చి డిస్ట్రబ్ చేసే ప్రయత్నం చేశామన్నారు. కౌశిక్ రెడ్డిని ఆపడానికే పేపర్ విసిరానని శంకర్ వెల్లడించారు.

Tags:    

Similar News