AP : కోనసీమలో టీడీపీ, జనసేన అధినేతల ప్రచారం

X
By - Manikanta |11 April 2024 6:07 PM IST
కోనసీమ జిల్లాలో చంద్రబాబు, పవన్ ఉమ్మడి ప్రచారం ప్రారంభించారు
అంబాజీపేట చేరుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు. జనసేన అధినేత పవన్ కూడా కాసేపట్లో మధురపూడి ఎయిర్ పోర్ట్ నుంచి అంబాజిపేటకు ప్రత్యేక హెలికాప్టర్ లో చేరుకోనున్నారు. టీడీపీ జనసేన బీజేపీ కూటమి
ఉమ్మడి సభలతో హోరెత్తిస్తున్న నేతలు.
ఉమ్మడి సభలకు భారీగా ప్రజా స్పందన
నేడు పి.గన్నవరం, అమలాపురం నియోజకవర్గాల్లో ప్రచారం చేయనున్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com