AP : టీడీపీ మూడో జాబితా రిలీజ్

AP : టీడీపీ మూడో జాబితా రిలీజ్

11అసెంబ్లీ, 13 ఎంపీ అభ్యర్థులతో టీడీపీ మూడో జాబితాను రిలీజ్ చేసింది. ఇప్పటికే 128 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన టీడీపీ .. తాజాగా మరో 11 మందిని వెల్లడించింది. ఇంకా 5 అసెంబ్లీ, 4 ఎంపీ స్థానాలను పెండింగులో పెట్టింది. పొత్తులో భాగంగా 144 అసెంబ్లీ, 17 పార్లమెంట్‌ స్థానాల్లో టీడీపీ పోటీ చేయనుంది.

11 మంది అసెంబ్లీ అభ్యర్థులు

కాకినాడ సిటీ - వనమాడి వెంకటేశ్వరరావు

అమలాపురం - అయితాబత్తుల ఆనందరావు

పెనమలూరు - బోడే ప్రసాద్

మైలవరం - వసంత కృష్ణప్రసాద్

ఎస్ కోట - కోళ్ల లలిత కుమారి

పలాస - గౌతు శిరీష

శ్రీకాకుళం - గొండు శంకర్

నరసరావుపేట - చదలవడా అరవింద్ బాబు

చీరాల - మద్దులూరి మాలకొండయ్య

పాతపట్నం - మామిడి గోవిందరావు

సర్వేపల్లి - సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

13 ఎంపీ అభ్యర్థులు

శ్రీకాకుళం - కింజరాపు రామ్మోహన్‌ నాయుడు

విశాఖపట్నం - భరత్

అమలాపురం - గంటి హరీష్ మాధుర్

ఏలూరు - పుట్టా మహేష్ యాదవ్

విజయవాడ - కేశినేని చిన్ని

బాపట్ల - టి కృష్ణప్రసాద్

చిత్తూరు - దగ్గుమళ్ల ప్రసాదరావు

నంద్యాల - బైరెడ్డి శబరి

కర్నూలు - బస్తిపాటి నాగరాజు

నరసరావుపేట - లావు శ్రీకృష్ణ దేవరాయలు

గుంటూరు - పెమ్మసాని చంద్రశేఖర్

హిందూపురం - పార్థసారథి

నెల్లూరు - వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి

Tags

Read MoreRead Less
Next Story