Tirupati: తిరుపతి సభలో తడబడిన వైఎస్ జగన్, రోజా..

Tirupati: తిరుపతిలో విద్యా దీవెన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా జరిగిన సభలో సీఎం జగన్‌ ప్రసంగించారు.

Update: 2022-05-05 13:30 GMT

Tirupati: తిరుపతిలో విద్యా దీవెన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా జరిగిన సభలో సీఎం జగన్‌ ప్రసంగించారు. ఆ సమయంలో పలుమార్లు తడబడ్డారు. అంతకుముందు మంత్రి రోజా ప్రసంగించారు. ఆమె కూడా తడబడ్డారు. తేరుకొని తప్పు సరిద్దుకున్నారు. 

Full View

Tags:    

Similar News