Votes : తమ ఓటు తమకే వేసుకోలేని అభ్యర్థులు వీళ్లే

Update: 2024-05-05 05:30 GMT

తెలుగు రాష్ట్రాల్లో లోక్ సభ ఎన్నికల సమరం పీక్స్ కు చేరింది. మరో వారంలోనే ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల్లో కొంతమంది అభ్యర్థులు తమ ఓటును తాము వేసుకోలేని పరిస్థితి ఏర్పడింది. కారణం వారికి ఇతర నియోజకవర్గాల్లో ఓటు ఉండటమే.

* హైదరాబాద్ MIM ఎంపీ అభ్యర్థి అసదుద్దీన్ ఒవైసీ ఓటు చేవెళ్ల పరిధిలో ఉంది.

* హైదరాబాద్ BJP MP అభ్యర్థి మాధవీలత ఓటు మల్కాజిగిరిలో పరిధిలో ఉంది.

* హైదరాబాద్ లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్థి మహ్మద్ సమీర్ ఓటు సికింద్రాబాద్ పరిధిలో ఉంది.

Tags:    

Similar News