*ఓటు వేసేముందు ప్రజలు ఆలోచించాలి..
*ప్రభుత్వ పనితీరుపై చర్చ జరగాలి..
*అలంటి చర్చ ప్రజల్లో జరిగినప్పుడే ప్రజాస్వామ్యానికి మంచిది..
*ఎన్నికలు చాలా వస్తాయి ప్రజలు ఆలోచించుకోవాలి..
*భవిశ్యత్ ప్రణాళిక మీద చర్చ జరగాలి..
*సుదీర్ఘ పోరాటం తరువాత తెలంగాణ వచ్చింది..
*ఎన్నో అనుమానాలు.. అవమానాల మధ్య తెలంగాణ సాధించుకున్నాం..
*తెలంగాణ వచ్చాక హైదరాబాద్ ఖాళీ అవుతుందని శాపనార్ధాలు పెట్టారు..
*ఈ గడ్డమీదవున్న ప్రతి బిడ్డ తెలంగాణ బిడ్డే..
*ఎవరూ ఊహించని విజయాలు సాధించాం..
*అందరి అంచనాలను మించి సుపరిపాలన అందిస్తున్నాం..
*కులమతాలకు అతీతమైన పాలన అందిస్తున్నాం..
*కృషి, పట్టుదలతో రాష్ట్రంలో కరెంటు కష్టాలు తీర్చాము.. for more updates :