ఏపీ రాజకీయ పరిస్థితిపై పాటపాడిన ఎంపీ రఘురామకృష్ణరాజు

ఈ పాట కృష్ణా, గుంటూరు జిల్లా ఓటర్లకు అంకితమిచ్చిన ఎంపీ రఘురామ కృష్ణంరాజు.

Update: 2021-03-16 11:27 GMT

ఏపీలో రాజకీయ పరిస్థితిని పాటరూపంలో వివరించారు నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు. గాయం సినిమాలోని నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని అనే పాట పాడారు. ఈ పాట కృష్ణా, గుంటూరు జిల్లా ఓటర్లకు అంకితమిచ్చిన ఎంపీ రఘురామ కృష్ణంరాజు.

Full View

Tags:    

Similar News